Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ టెల్ నుంచి సరికొత్త ప్లాన్.. రూ.199 ధరతో 30 డేస్ వ్యాలిడిటీ

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (12:08 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటిగా ఉన్న ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 రోజుల కాలపరిమితితో రూ.199కే ఈ ప్లాన్‌ను అందించనుంది. అయితే, ప్లాన్‌ కింద కేవలం 3జీ డేటా మాత్రమే అందిస్తుంది. మొబైల్ వినియోగదారుల్లో పెద్దగా డేటా ఉపయోగించని వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగడపనుంది. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 300 ఎంఎంఎస్‌లు ఉచితంగా ఇవ్వనుంది. 
 
అయితే, 3 జీబీ డేటా దాటిన తర్వాత ఒక ఎంబీ డేటాను 50 పైసలు చొప్పున చార్జ్ చేస్తుంది. ‌అలాగే, ఎస్ఎంఎస్‌ల పరిధి దాటిన తర్వాత ప్రతి లోకల్ ఎస్ఎంఎస్‌కు రూపాయి చొప్పున చార్జ్ చేస్తుంది. ఎస్టీడీకి అయితే రూ.1.50 చొప్పున వసూలు చేయనుంది. 
 
అయితే, 300 ఎంఎంఎస్‌లు ఉన్నప్పటికీ ఒక రోజులో వంద ఎస్ఎంఎస్‌లకు మించి ఉపయోగించుకోవడానికి వీల్లేదు. సెకండరీ సిమ్ వాడుకునేవారు, డేటా తక్కువగా ఉపయోగిచుకునేవారికి ఈ ప్లాన్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. 
 
కాగా, మరో ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇప్పటికే రూ.199 ప్లాన్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది రోజువారీగా 1.5 జీబీ డేటాతో పాటు ప్రతి రోజు వంద ఎస్ఎంఎస్‌లు ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments