Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ టెల్ నుంచి సరికొత్త ప్లాన్.. రూ.199 ధరతో 30 డేస్ వ్యాలిడిటీ

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (12:08 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటిగా ఉన్న ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 రోజుల కాలపరిమితితో రూ.199కే ఈ ప్లాన్‌ను అందించనుంది. అయితే, ప్లాన్‌ కింద కేవలం 3జీ డేటా మాత్రమే అందిస్తుంది. మొబైల్ వినియోగదారుల్లో పెద్దగా డేటా ఉపయోగించని వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగడపనుంది. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 300 ఎంఎంఎస్‌లు ఉచితంగా ఇవ్వనుంది. 
 
అయితే, 3 జీబీ డేటా దాటిన తర్వాత ఒక ఎంబీ డేటాను 50 పైసలు చొప్పున చార్జ్ చేస్తుంది. ‌అలాగే, ఎస్ఎంఎస్‌ల పరిధి దాటిన తర్వాత ప్రతి లోకల్ ఎస్ఎంఎస్‌కు రూపాయి చొప్పున చార్జ్ చేస్తుంది. ఎస్టీడీకి అయితే రూ.1.50 చొప్పున వసూలు చేయనుంది. 
 
అయితే, 300 ఎంఎంఎస్‌లు ఉన్నప్పటికీ ఒక రోజులో వంద ఎస్ఎంఎస్‌లకు మించి ఉపయోగించుకోవడానికి వీల్లేదు. సెకండరీ సిమ్ వాడుకునేవారు, డేటా తక్కువగా ఉపయోగిచుకునేవారికి ఈ ప్లాన్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. 
 
కాగా, మరో ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇప్పటికే రూ.199 ప్లాన్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది రోజువారీగా 1.5 జీబీ డేటాతో పాటు ప్రతి రోజు వంద ఎస్ఎంఎస్‌లు ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments