Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ షాకివ్వనున్న రిలయన్స్ జియో...

దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనానికి శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో ఇపుడు తన వినియోగదారులకు షాకివ్వనుంది. ఇటీవలే 15 నుంచి 20శాతం మేరకు రేట్లు పెంచిన రిలయన్స్ జియో... మరోమారు ధరలు పెంచేందుకు సిద్ధమైంది

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (12:55 IST)
దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనానికి శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో ఇపుడు తన వినియోగదారులకు షాకివ్వనుంది. ఇటీవలే 15 నుంచి 20శాతం మేరకు రేట్లు పెంచిన రిలయన్స్ జియో... మరోమారు ధరలు పెంచేందుకు సిద్ధమైంది.
 
వచ్చే జనవరిలో మరోసారి జియో టారిఫ్‌లు పెంచే అవకాశం ఉందని తన తాజా నివేదికలో పేర్కొనట్టు అమెరికాకు చెందిన బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ శాచె వెల్లడించింది. దీంతోపాటే ప్రస్తుతం 49 రోజులున్న రూ.309 ప్యాకేజీ గడువును జియో వచ్చే జనవరి నుంచి 28 రోజులకు కుదించే అవకాశం ఉంది. 
 
ఈ మార్పులతో ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా ధరలు పెంచే అవకాశం ఉందని తెలిపింది. అదే జరిగితే ఈ కంపెనీలకు సగటున ఒక్కో ఖాతాదారుడి నుంచి లభించే ఆదాయం (ఎఆర్‌పియు) కూడా పెరిగే అవకాశం ఉందని అమెరికాకు చెందిన బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ శాచె వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments