Webdunia - Bharat's app for daily news and videos

Install App

6జీబీ వరకు హై-స్పీడ్ డేటా.. ఎయిర్‌టెల్ ఉచిత కూపన్లు.. రూ. 2,398 ప్లాన్‌ క్యాన్సిల్

Webdunia
గురువారం, 23 జులై 2020 (20:35 IST)
భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లతో పాటు ప్లాన్లలో మార్పులు చేస్తోంది. తాజాగా 365 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ డేటాతో అందుబాటులో ఉన్న రూ. 2,398 ప్లాన్‌ను భారతీ ఎయిర్‌టెల్ తొలగించింది. అలాగే రూ.2,498 మాత్రమే అందుబాటులో ఉంది. 365 రోజుల కాలపరిమితి, అపరిమిత వాయిస్ కాల్స్, హైస్పీడ్ డేటా ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి. 
 
అదేవిధంగా తన ప్రీపెయిడ్ వినియోగదారులకు 6 జీబీ వరకు హై-స్పీడ్ డేటా యాక్సెస్‌ను అందించే ఉచిత కూపన్లను ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. రూ.2,498 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మే నెలలోనే ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. ఇందులో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు 365 రోజుల కాలపరిమితితో లభిస్తాయి.
 
యూజర్ల కూపన్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో జమ అవుతాయి. ఎయిర్‌టెల్ నిర్దేశించిన అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే డేటా కూపన్లు జమ అవుతాయని ఎయిర్‌టెల్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments