Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియోకు షాక్.. టెలినార్‌ను కొనుగోలు చేయనున్న ఎయిర్‌టెల్

ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియోను దెబ్బతీసేందుకు టెలికాం సంస్థలన్నీ ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో యూనిటెక్‌ నుంచి విడిపోయిన టెలినార్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఎయిర్‌టెల్ రెడీ అవుతోంది.

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (12:24 IST)
ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియోను దెబ్బతీసేందుకు టెలికాం సంస్థలన్నీ ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో యూనిటెక్‌ నుంచి విడిపోయిన టెలినార్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఎయిర్‌టెల్ రెడీ అవుతోంది. తద్వారా  ఎయిర్ టెల్ అదనంగా 52.5 మిలియన్ యూజర్లను పొందనుంది. ఫలితంగా టెలికాం రంగంలో మరో విలీనానికి తెరలేవనుంది. 
 
ఈ కొనుగోలులో టెలినార్‌ ఇండియా ఆస్తుల బదలాయింపు అంశం కూడా ఉంటుందని ఎయిర్‌టెల్‌ తెలిపింది. మార్కెట్లో రిల‌య‌న్స్ జియో నుంచి వ‌స్తోన్న పోటీ నేప‌థ్యంలో త‌మ‌ మార్కెట్‌ను మ‌రింత‌ విస్తరించుకోవ‌డంలో భాగంగా ఎయిర్ టెల్ ఈ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టెలినార్ ఇండియాకు సంబంధించిన ఏడు సర్కిళ్లను తాము కొనుగోలు చేస్తున్నట్లు ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments