Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 5జీ ఫోన్లకు గిరాకీ.. అయితే స్మార్ట్ ఫోన్‌ షిప్‌మెంట్ పడిపోయిందిగా..!

Webdunia
సోమవారం, 8 మే 2023 (13:24 IST)
భారత్‌లో 5జీ ఫోన్లకు గిరాకీ బాగా ఉన్నట్లు మార్కెట్ పరిశోధన సంస్థ ఐడీసీ తాజాగా తేల్చింది. జనవరి-మార్చి త్రైమాసికంలో మొత్తం స్మార్ట్ ఫోన్ల షిప్‌మెంట్లతో 5జీ ఫోన్ల వాటా 45 శాతానికి పెరిగినట్లు సంస్థ అధ్యయనంలో తేల్చింది. 5జీ ఫోన్లలో చౌక ధరల ఫోన్లకే మంచి డిమాండ్ ఉన్నట్టు సంస్థ పేర్కొంది. 
 
అయితే మార్చితో ముగిసిన త్రైమాసికంలో మొత్తం స్మార్ట్ ఫోన్ షిప్‌మెంట్ల సంఖ్య 16 శాతం తగ్గి 3.1 కోట్లుగా నమోదైంది. రియల్‌మీ, షావొమీ ఫోన్లు సంఖ్యలో అధిక క్షీణత కనిపించింది. ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వినియోగదారుల నుంచి డిమాండ్ తక్కువగా ఉందని ఐడీసీ వెల్లడించింది.
 
అంతేగాకుండా.. భారతదేశం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షిప్‌మెంట్‌లు Q1 2023లో 21 శాతం (సంవత్సరానికి) తగ్గాయి. అయితే దేశంలో మొత్తం మొబైల్ మార్కెట్ 20 శాతం (సంవత్సరానికి) క్షీణించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments