Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జి స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లో 22 శాతం వృద్ధిరేటు

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (10:38 IST)
దేశంలో 5జీ రకం స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ ఈ ఫోన్ల విక్రయాల్లో ఏమాత్రం తగ్గుదల కనిపించలేదు. పైగా, ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 5జి స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ఏకంగా 22 శాతం మేరకు పెరిగినట్టు సీఎంఆర్ నివేదిక వెల్లడించింది. 
 
ఈ సంస్థ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం ఇండియా మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్ రివ్యూ రిపోర్ట్ 2021 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నివేదిక ప్రకారం ఈ త్రైమాసికంలో 5జీ సామార్థ్యం కలిగిన స్మార్ట్ ఫోన్లను కొత్తగా ఆవిష్కరించారు. 
 
ఈ రకం మొబైళ్ళ ధర కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఈ  ఫోన్లను తయారు చేస్తున్నారు. పైగా, డిమాండ్‌కు తగిన విధంగా ఈ ఫోన్ల తయారీతో పాటు.. లభ్యత కూడా ఉందని ఆ నివేదిక వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

Singer Sunitha: ప్రవస్తి చెప్పినవన్నీ అబద్ధాలే.. ఈ తరం తప్పుల్ని సరిదిద్దుకోవాలి: సునీత (video)

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments