మనకి మనమే సందేశాలు పంపుకోవచ్చు.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్!

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (13:14 IST)
అవును మనకి మనమే సందేశాలను పంపుకునే కొత్త ఫీచర్ వాట్సాప్‌లో వచ్చేసింది. ప్రపంచంలోనే ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ వాట్సాప్‌ని కోట్లాది మంది వాడుతుండడం చూస్తుంటాం. వాట్సాప్ యూజర్ల సౌకర్యానికి తగ్గట్టుగా వాట్సాప్ మేనేజ్‌మెంట్ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. 
 
వాట్సాప్ కేవలం వినోదం కోసం కాకుండా వ్యాపార ప్రయోజనాల కోసం కమ్యూనికేషన్‌తో పాటు వివిధ మార్గాల్లో ఉపయోగించబడుతుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లకు ఇటీవలే కొత్త ఫీచర్ల నోటిఫై రావడంతో ఇప్పుడు మనకే సందేశాలు పంపుకునే సదుపాయం కొత్త ఫీచర్‌గా రాబోతోందని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. 
 
అంతే కాకుండా కొన్ని ఫోటోలను బ్లర్ చేసేందుకు బ్లర్ ఫీచర్ కూడా రాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో వాట్సాప్ యూజర్లు పండగ చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments