మనకి మనమే సందేశాలు పంపుకోవచ్చు.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్!

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (13:14 IST)
అవును మనకి మనమే సందేశాలను పంపుకునే కొత్త ఫీచర్ వాట్సాప్‌లో వచ్చేసింది. ప్రపంచంలోనే ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ వాట్సాప్‌ని కోట్లాది మంది వాడుతుండడం చూస్తుంటాం. వాట్సాప్ యూజర్ల సౌకర్యానికి తగ్గట్టుగా వాట్సాప్ మేనేజ్‌మెంట్ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. 
 
వాట్సాప్ కేవలం వినోదం కోసం కాకుండా వ్యాపార ప్రయోజనాల కోసం కమ్యూనికేషన్‌తో పాటు వివిధ మార్గాల్లో ఉపయోగించబడుతుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లకు ఇటీవలే కొత్త ఫీచర్ల నోటిఫై రావడంతో ఇప్పుడు మనకే సందేశాలు పంపుకునే సదుపాయం కొత్త ఫీచర్‌గా రాబోతోందని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. 
 
అంతే కాకుండా కొన్ని ఫోటోలను బ్లర్ చేసేందుకు బ్లర్ ఫీచర్ కూడా రాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో వాట్సాప్ యూజర్లు పండగ చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments