Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి లేదా ఏప్రిల్ 2024లో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు

5gspectrum
Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (09:33 IST)
జియో, ఎయిర్ టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్రస్తుతం తమ వినియోగదారులకు 5G సేవలను అందజేస్తుండగా, ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ తన వినియోగదారులకు 3G సేవలను మాత్రమే అందిస్తోంది. 
 
బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, 2023లో 4జీ, 2024లో 5జీ సేవలను అందిస్తామని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 
 
ఈ ఏడాది బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు 4జీ సేవలందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మార్చి లేదా ఏప్రిల్ 2024లో బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments