Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి లేదా ఏప్రిల్ 2024లో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (09:33 IST)
జియో, ఎయిర్ టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్రస్తుతం తమ వినియోగదారులకు 5G సేవలను అందజేస్తుండగా, ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ తన వినియోగదారులకు 3G సేవలను మాత్రమే అందిస్తోంది. 
 
బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, 2023లో 4జీ, 2024లో 5జీ సేవలను అందిస్తామని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 
 
ఈ ఏడాది బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు 4జీ సేవలందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మార్చి లేదా ఏప్రిల్ 2024లో బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments