Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్లోకి 1,400 నుంచి 1,500 కొత్త మోడల్ ఫోన్లు!

Webdunia
శుక్రవారం, 20 ఫిబ్రవరి 2015 (15:39 IST)
భారతీయ మార్కెట్లోకి ఈ ఏడాది భారీ కొత్త మోడల్ ఫోన్లు రానున్నాయి. జియామి, ఆసుస్, మోటొరోలా, ఒబి తదితర మొబైల్ ఫోన్ బ్రాండ్లు భారత్‌లో తమ మార్కెట్ షేర్ పెంచుకోవాలనుకుంటున్నాయి. ఈ ఏడాది మార్కెట్‌లో దాదాపు 1,400 నుంచి 1,500 కొత్త మోడల్స్ రాబోతున్నాయట.
 
"2015లో మేము 1,400 నుంచి 1,500ల ఫోన్లను విడుదల చేయాలని అనుకుంటున్నామని గతేడాది కన్నా ఈ ఏడాది 20 శాతం మోడల్స్ పెరగనున్నాయి" అని 91 మొబైల్స్‌డాట్ కామ్ తెలిపింది. గతేడాది మొత్తం 1,137 ఫోన్లను లాంఛ్ చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments