ధోనీ కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో దిట్ట.. మహీ తప్పులు చేశాడు..

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (12:47 IST)
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు ట్రోఫీని గెలుచుకుంది. కానీ విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను జట్టు కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సిరీస్‌లో ధోని కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో మెరుగ్గా ఉన్నాడని భారత మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ అన్నాడు. 
 
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ టోర్నీ సిరీస్‌లో ధోని కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో మెరుగ్గా ఉన్నాడు. రోహిత్ సారథ్యంలో ముంబై జట్టు ఒక్క పరుగు తేడాతో రెండుసార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది. 
 
కెప్టెన్‌గా మైదానంలో కీలక సమయాల్లో ఓపిక పట్టకపోతే ఇంతటి విజయాన్ని సాధించడం సాధ్యం కాదు. ఇలాంటి పోటీలో ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అయితే గత పదేళ్లలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో తప్పు చేయడం ఎప్పుడూ చూడలేదు.
 
అయితే ధోనీ కెప్టెన్సీలో తప్పులను చూడవచ్చు. కీలక సమయాల్లో పవన్ నేగి లాంటి అనుభవం లేని ఆటగాళ్లకు బౌలింగ్ అవకాశాలు ఇవ్వడం ద్వారా ధోనీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ మైదానంలో దానిని అమలు చేయడంలో రోహిత్ శర్మ దిట్ట... అంటూ పార్థివ్ పటేల్ వ్యాఖ్యానించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు మరణదండన

బాలయ్య జోలికి వస్తే చర్మం వలిచేస్తాం : వైకాపాకు టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

ప్రహ్లాద్ కుమార్ వెల్లెళ్ల అలియాస్ ఐ బొమ్మ ఇమ్మడి రవి క్రిమినల్ స్టోరీ (video)

సౌదీ అరేబియాలో హైదరాబాద్ యాత్రికుల మృతి.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఆదేశాలు జారీ

మక్కా నుండి మదీనాకు.. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ- 42మంది హైదరాబాద్ యాత్రికుల మృతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dandora: చావు పుట్టుక‌ల భావోద్వేగాన్ని తెలియ‌జేసే దండోరా టీజ‌ర్‌

IFFI: నందమూరి బాలకృష్ణని సన్మానించనున్న 56 ఐ ఎఫ్ ఎఫ్ ఐ

వేలాది మంది కష్టార్జితాన్ని ఒక్కడే దోచుకున్నాడు - కఠినంగా శిక్షించాలి : చిరంజీవి

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

తర్వాతి కథనం
Show comments