Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023 : మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్సుకు శుభవార్త.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (13:47 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్సుకు శుభవార్త. ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. ఐపీఎల్ 2023 కోసం అప్పుడే ధోనీ ప్రాక్టీస్ లో మునిగిపోయాడు. మైదానంలో బ్యాటింగ్ తో పాటు కీపింగ్ ప్రాక్టీస్ తో చెమటోడ్చాడు. 
 
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మహీ కేవలం ఐపీఎల్ లో మాత్రం ఆడుతుండటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
 
తాజాగా ఐపీఎల్ కోసం ఇప్పుడే  ప్రాక్టీస్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

ప్రయాణికుల హడలెత్తిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

తర్వాతి కథనం
Show comments