టీ20 ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్: అబ్బే నాకేం సంతోషంగా లేదంటున్న మాథ్యూ

Webdunia
శనివారం, 28 మే 2022 (23:14 IST)
హిమాలయ శిఖరాలను అధిరోహించినా సంతోషం లేదు, ప్రపంచంలోని కుబేరుల జాబితాలో చోటు దక్కినా కిక్ లేదు అని చెప్తుంటారు కొందరు. అలాగే వుంది గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మాథ్యూ వేడ్ వ్యవహారం.

 
గుజరాత్ జట్టు ఫైనల్‌కి చేరడంపై మాథ్యూ ఇంటెరెస్టింగ్ కామెంట్ చేసాడు. తనకు వ్యక్తిగతంగా ఈ సీజన్ చాలా చాలా చికాకు కల్పింస్తోందన్నాడు. టీ20 లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కి దూసుకొచ్చింది. సహజంగా ఫైనల్ కి వస్తే ఎవరైనా ఎంతో ఆనందాన్ని వెలిబుచ్చుతారు. కానీ మాథ్యూ మాత్రం డిఫిరెంటుగా స్పందించాడు. దీనికి కారణం ఏంటో తెలియాలి మరి.

 
కాగా రేపు ఆదివారం నాడు గుజరాత్-రాజస్థాన్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే... అరంగేట్రంతోనే గుజరాత్ జట్టు మేటి జట్లను మట్టికరిపించి ఫైనల్ కి చేరుకుంది. టైటిల్ కూడా ఎగరేసుకెళ్లిందంటే రికార్డ్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

ఫరిదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్‌లో ఉన్నత విద్యావంతులే కీలక భాగస్వాములు...

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

రిచెస్ట్ బెగ్గర్స్... తిరుమలలో ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం...

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

తర్వాతి కథనం
Show comments