టీ20 ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్: అబ్బే నాకేం సంతోషంగా లేదంటున్న మాథ్యూ

Webdunia
శనివారం, 28 మే 2022 (23:14 IST)
హిమాలయ శిఖరాలను అధిరోహించినా సంతోషం లేదు, ప్రపంచంలోని కుబేరుల జాబితాలో చోటు దక్కినా కిక్ లేదు అని చెప్తుంటారు కొందరు. అలాగే వుంది గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మాథ్యూ వేడ్ వ్యవహారం.

 
గుజరాత్ జట్టు ఫైనల్‌కి చేరడంపై మాథ్యూ ఇంటెరెస్టింగ్ కామెంట్ చేసాడు. తనకు వ్యక్తిగతంగా ఈ సీజన్ చాలా చాలా చికాకు కల్పింస్తోందన్నాడు. టీ20 లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కి దూసుకొచ్చింది. సహజంగా ఫైనల్ కి వస్తే ఎవరైనా ఎంతో ఆనందాన్ని వెలిబుచ్చుతారు. కానీ మాథ్యూ మాత్రం డిఫిరెంటుగా స్పందించాడు. దీనికి కారణం ఏంటో తెలియాలి మరి.

 
కాగా రేపు ఆదివారం నాడు గుజరాత్-రాజస్థాన్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే... అరంగేట్రంతోనే గుజరాత్ జట్టు మేటి జట్లను మట్టికరిపించి ఫైనల్ కి చేరుకుంది. టైటిల్ కూడా ఎగరేసుకెళ్లిందంటే రికార్డ్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మవారి వేడుకల్లో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే భర్త అనతలోకాలకు...

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

తర్వాతి కథనం
Show comments