Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో హ్యాట్రిక్: రాజస్థాన్ ముచ్చటగా మూడోసారి విన్.. ముంబై డౌన్!

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2015 (11:51 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్8వ సీజన్లో రాజస్థాన్-ముంబైలు హ్యాట్రిక్ సాధించాయి. వీటిలో రాజస్థాన్ రాయల్స్ ముచ్చటగా మూడో విజయం సాధిస్తే.. ముంబై ఇండియన్స్ వరుసగా మూజోసారి పరాజయాన్ని మూటగట్టుకుంది. ముంబయి ఇండియన్స్ చివరి వరకూ విజయం కోసం పోరాడినా చివరికి విజయం రాజస్థాన్‌నే వరించింది. స్మిత్‌, రహానె పట్టుదల ముందు పొలార్డ్‌, అండర్సన్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ వృధా అయ్యాయి.
 
అహ్మదాబాద్ ‌'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' స్టీవెన్‌ స్మిత్‌ (79 నాటౌట్‌), రహానె (46) మెరుపులతో మంగళవారం రాజస్థాన్‌ 7 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించింది. మొదట పొలార్డ్‌ (70), అండర్సన్‌ (50) విధ్వంసం సృష్టించడంతో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. లక్ష్యాన్ని రాజస్థాన్‌ రాయల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments