Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికలు.. యూఏఈకి ఐపీఎల్ 2024 షిఫ్ట్.. ఇందులో నిజమెంత?

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (21:37 IST)
IPL 2024
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చే అవకాశాలను బీసీసీఐ చీఫ్ జే షా గట్టిగా తిరస్కరించారు. 
 
ఐపీఎల్‌ను భారత సరిహద్దుల్లోనే పటిష్టంగా నిర్వహిస్తామని, విదేశీ గడ్డపై ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయనే పుకార్లను జై షా కొట్టిపారేశారు. ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను విదేశీ గడ్డపై నిర్వహించే అవకాశం లేదని బీసీసీఐ తేల్చి చెప్పేసింది.  
 
2019లోనూ ఎన్నికల సందర్భంగా ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించడాన్ని బీసీసీఐ ఈ సందర్భంగా హైలైట్ చేసింది. శనివారం భారత ఎన్నికల సంఘం ఏప్రిల్ 19 నుండి జూన్ 4 వరకు ఏడు దశల్లో ఎన్నికల తేదీలను ప్రకటించడంతో సమగ్ర ఐపీఎల్ షెడ్యూల్‌‌ను బీసీసీఐ ఎప్పుడు విడుదల చేస్తుందోనని క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments