ఎన్నికలు.. యూఏఈకి ఐపీఎల్ 2024 షిఫ్ట్.. ఇందులో నిజమెంత?

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (21:37 IST)
IPL 2024
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చే అవకాశాలను బీసీసీఐ చీఫ్ జే షా గట్టిగా తిరస్కరించారు. 
 
ఐపీఎల్‌ను భారత సరిహద్దుల్లోనే పటిష్టంగా నిర్వహిస్తామని, విదేశీ గడ్డపై ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయనే పుకార్లను జై షా కొట్టిపారేశారు. ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను విదేశీ గడ్డపై నిర్వహించే అవకాశం లేదని బీసీసీఐ తేల్చి చెప్పేసింది.  
 
2019లోనూ ఎన్నికల సందర్భంగా ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించడాన్ని బీసీసీఐ ఈ సందర్భంగా హైలైట్ చేసింది. శనివారం భారత ఎన్నికల సంఘం ఏప్రిల్ 19 నుండి జూన్ 4 వరకు ఏడు దశల్లో ఎన్నికల తేదీలను ప్రకటించడంతో సమగ్ర ఐపీఎల్ షెడ్యూల్‌‌ను బీసీసీఐ ఎప్పుడు విడుదల చేస్తుందోనని క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సౌదీ అరేబియాలో హైదరాబాద్ యాత్రికుల మృతి.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఆదేశాలు జారీ

మక్కా నుండి మదీనాకు.. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ- 42మంది హైదరాబాద్ యాత్రికుల మృతి (video)

కల్వకుంట్ల కవిత ఓవర్ కాన్ఫిడెన్స్.. శత్రువుగా చూస్తున్న బీఆర్ఎస్

ఉత్తరాంధ్ర.. శ్రీకాకుళంకు కొత్త విమానాశ్రయం.. రెండు రోజుల్లోనే రూ.13లక్షల కోట్లు

Vangaveeti: వంగవీటి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఆశా కిరణ్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

తర్వాతి కథనం
Show comments