Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023 కెప్టెన్స్ ఫోటోషూట్‌కి రోహిత్ శర్మ మిస్

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (11:32 IST)
ఐపీఎల్ 2023 కెప్టెన్స్ ఫోటోషూట్‌కి రోహిత్ శర్మ దూరమయ్యాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం ఈ ఫొటో షూట్‌ని జరపగా.. ముంబై ఇండియన్స్ టీమ్ నుంచి మినహా.. మిగిలిన తొమ్మిది టీమ్స్ నుంచి కెప్టెన్స్ హాజరయ్యారు.
 
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఆడెన్ మర్‌క్రమ్ భారత్‌లో లేకపోవడంతో అతని స్థానంలో వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఈ షూట్‌కి వచ్చాడు. 
 
కానీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోనే వున్నా ఈ షూట్‌కి దూరంగా వుండటంపై అందరూ షాక్ అయ్యారు. హిత్ శర్మకి గాయమైందని అందుకే షూట్‌కి దూరంగా ఉన్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కత్తితో పొడవాలన్నదే ప్లాన్ : ప్రధాన నిందితుడు వాంగ్మూలం

నాగర్ కర్నూల్‌లో భర్త దారుణం- భార్యను అడవిలో చంపి నిప్పంటించాడు

అవినీతికి పాల్పడితే ప్రధాని అయినా జైలుకు వెళ్లాల్సిందే : అమిత్ షా

పాకిస్తాన్ వరదలు- 788 మంది మృతి, వెయ్యి మందికి పైగా గాయాలు (video)

తెలంగాణాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

తర్వాతి కథనం
Show comments