Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెవిన్ పీటర్సన్‌కు కౌంటరిచ్చిన కూల్ కెప్టెన్ ధోనీ.. టెస్టుల్లో నీదే నా తొలి వికెట్.. గుర్తుంచుకో!

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ట్వంటీ-20 మ్యాచ్ సందర్భంగా ప్రశ్నాస్త్రాలు సంధించిన పీటర్సన్ నోటికి పూణే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోన

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (14:05 IST)
ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ట్వంటీ-20 మ్యాచ్ సందర్భంగా ప్రశ్నాస్త్రాలు సంధించిన పీటర్సన్ నోటికి పూణే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కళ్లెం వేశాడు. భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్‌ పదో సీజన్లో భాగంగా రెండో మ్యాచ్‌లో ముంబై- పూణేలు నువ్వా నేనా అంటూ తలపడ్డాయి. 
 
తొలుత టాస్ గెలుచుకున్న పూణే కెప్టెన్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో ధోనీ కెప్టెన్సీ పగ్గాలు లేకుండా సాధారణ క్రికెటర్‌గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కామెంటరేట్‌గా వ్యవహరించాడు. 
 
ఈ సందర్భంగా మైక్రో ఫోన్ ఛాటింగ్ ద్వారా ధోనీని పీటర్సన్ ప్రశ్నించాడు. మనోజ్ తివారీ, ధోనీల్లో ఎవరు అత్యుత్తమ గోల్ కీపర్ అని అడిగాడు. ఇందుకు ధోనీ కూల్‌గా సమాధానమిచ్చాడు. నిన్ను (కెవిన్ పీటర్సన్‌)ను పడగొట్టడమే తన తొలి టెస్టు వికెట్ అని.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోమని సూచించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments