రూ.16కోట్లు నేనడిగానా? డబ్బు కంటే క్రికెట్టే ముఖ్యం: యువీ

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2015 (12:59 IST)
ఐపీఎల్-8లో ప్రస్తుతం రికార్డు స్థాయి ఫీజు తీసుకుంటున్న క్రికెటర్ యువరాజ్ సింగ్. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రూ.16 కోట్లు వెచ్చించి యువీని సొంతం చేసుకుంది. ప్రస్తుత సీజన్‌లో జట్టు పరిస్థితి అంతగా ఏం బాగోలేకపోయినప్పటికీ.. యువీ గట్టెక్కిస్తాడని అందరూ ఆశలు పెట్టుకున్నారు. 
 
మరోవైపు తనకు అన్ని కోట్లు ఇమ్మని డిమాండ్ చేసినట్టు వచ్చిన వార్తలను యువీ పూర్తిగా ఖండిస్తున్నాడు. "నేనెప్పుడూ అంత ఇమ్మని (రూ.16 కోట్లు) అడగలేదు. అది నా చేతుల్లో లేదు. వేలంలో ఇతర క్రీడాకారుల్లానే నేను ఒకడిని. ఐపీఎల్ లో డబ్బు కన్నా క్రికెట్ ఆడటమే నాకు ప్రధానం" అని యువీ విశాఖలో మ్యాచ్ జరిగిన సందర్భంగా సమాధానమిచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambassador Car: పాత అంబాసిడర్ కారు పక్కన ఫోజులిచ్చిన చంద్రబాబు.. ఫోటోలు వైరల్ (video)

Anchor Shyamala: కర్నూలు బస్సు ప్రమాదం: 27 మంది వైఎస్‌ఆర్‌సిపి సభ్యులపై కేసు

AP: శ్రీశైలం నుండి విద్యుత్ కోసం తెలంగాణ వాటర్ తీసుకోవద్దు.. ఏపీ విజ్ఞప్తి

Krishna Water: సముద్రంలోకి 4.32 లక్షల క్యూసెక్కుల కృష్ణానది జలాలు

kasibugga stampede ఆ ఆలయం పండా అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

Show comments