Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-9లో తొలి మ్యాచ్ ఆడనున్న యువీ.. మే 9న గుజరాత్ లయన్స్‌తో ఢీ?!

Webdunia
బుధవారం, 4 మే 2016 (17:08 IST)
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ ఐపీఎల్ పోరుకు సై అంటున్నాడు. ట్వంటీ-20 వరల్డ్ కప్ సందర్భంగా గాయపడిన యువరాజ్ సింగ్.. ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. హైదరాబాదీ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సిన యువరాజ్ సింగ్.. ఆ జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో గాయం నుంచి కోలుకున్న యువరాజ్ సింగ్.. గుజరాత్ లయన్స్‌తో మే 6వ తేదీన జరిగే మ్యాచ్‌లో ఆడేందుకు రెడీ అవుతున్నాడు. 
 
ఈ మేరకు మే 6వ తేదీ జరిగే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోయినా.. మే6న జరిగే మ్యాచ్‌లో ఆడాలని నిర్ణయం తీసుకున్నట్లు యువీ తెలిపాడు. వైద్యులు సైతం శుక్రవారం మ్యాచ్ ఆడేందుకు ఛాన్సులున్నాయని చెప్పినట్లు యువరాజ్ వెల్లడించాడు. ఐపీఎల్ తొమ్మిదో సీజన్లో తన తొలి మ్యాచ్‌కు ఇంకా సమయం ఉందని.. అప్పటివరకు ఆగలేకపోతున్నానని యువీ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు, ప్ర‌వ‌ర్త‌న కూడా ఉండాలి.. ప‌రిస్థితుల‌ను అనుకూలంగా ఎదిగా: మెగాస్టార్ చిరంజీవి

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

తర్వాతి కథనం
Show comments