Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ పాదాలను తాకిన మతీషా పతిరానా.. ఎవరతను?

సెల్వి
గురువారం, 28 మార్చి 2024 (12:07 IST)
Dhoni
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఎంఎస్ ధోని సీఎస్కేకి స్ఫూర్తిదాయక వ్యక్తి. ధోనీ కెప్టెన్సీలో ఐదు సార్లు టైటిల్ గెలుచుకుంది. 2024 సీజన్‌కు ముందు ధోనీ తన కెప్టెన్సీని వదులుకున్నాడు. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. 
 
అయినా ధోనీకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మ్యాచ్ జరుగుతుండగా ఇప్పటికీ టీవీ స్క్రీన్‌పై తన ముఖం కనిపించినప్పుడల్లా బిగ్గరగా అరిచి ఆనందాన్ని పొందే ఫ్యాన్స్ వున్నారు. 
 
కాగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన సీఎస్కే మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు చెందిన మతీషా పతిరానా బౌలింగ్ ప్రారంభించే ముందు ధోని పాదాలను తాకాడు. ధోనీ వారిస్తూనే అతనిని ఆశీర్వదించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి

హైదరాబాద్ పొటాటో చిప్స్ గొడౌన్‌లో అగ్ని ప్రమాదం... ప్రాణ నష్టం జరిగిందా?

సింగయ్య మృతి కేసును కొట్టేయండి.. హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

తర్వాతి కథనం
Show comments