Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ పాదాలను తాకిన మతీషా పతిరానా.. ఎవరతను?

సెల్వి
గురువారం, 28 మార్చి 2024 (12:07 IST)
Dhoni
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఎంఎస్ ధోని సీఎస్కేకి స్ఫూర్తిదాయక వ్యక్తి. ధోనీ కెప్టెన్సీలో ఐదు సార్లు టైటిల్ గెలుచుకుంది. 2024 సీజన్‌కు ముందు ధోనీ తన కెప్టెన్సీని వదులుకున్నాడు. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. 
 
అయినా ధోనీకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మ్యాచ్ జరుగుతుండగా ఇప్పటికీ టీవీ స్క్రీన్‌పై తన ముఖం కనిపించినప్పుడల్లా బిగ్గరగా అరిచి ఆనందాన్ని పొందే ఫ్యాన్స్ వున్నారు. 
 
కాగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన సీఎస్కే మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు చెందిన మతీషా పతిరానా బౌలింగ్ ప్రారంభించే ముందు ధోని పాదాలను తాకాడు. ధోనీ వారిస్తూనే అతనిని ఆశీర్వదించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments