Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ పాదాలను తాకిన మతీషా పతిరానా.. ఎవరతను?

సెల్వి
గురువారం, 28 మార్చి 2024 (12:07 IST)
Dhoni
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఎంఎస్ ధోని సీఎస్కేకి స్ఫూర్తిదాయక వ్యక్తి. ధోనీ కెప్టెన్సీలో ఐదు సార్లు టైటిల్ గెలుచుకుంది. 2024 సీజన్‌కు ముందు ధోనీ తన కెప్టెన్సీని వదులుకున్నాడు. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. 
 
అయినా ధోనీకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మ్యాచ్ జరుగుతుండగా ఇప్పటికీ టీవీ స్క్రీన్‌పై తన ముఖం కనిపించినప్పుడల్లా బిగ్గరగా అరిచి ఆనందాన్ని పొందే ఫ్యాన్స్ వున్నారు. 
 
కాగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన సీఎస్కే మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు చెందిన మతీషా పతిరానా బౌలింగ్ ప్రారంభించే ముందు ధోని పాదాలను తాకాడు. ధోనీ వారిస్తూనే అతనిని ఆశీర్వదించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments