Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఏఈలో అడుగుపెట్టిన విదేశీ స్టార్ క్రికెటర్లు!!

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (11:22 IST)
ధనిక క్రీడగా గుర్తింపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ పోటీలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సీజన్‌లో పాల్గొనే విదేశీ స్టార్ క్రికెటర్లు తమతమ ప్రాంతాల నుంచి యూఏఈలో అడుగుపెట్టారు. ముఖ్యంగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ జట్లకు చెందిన ఆటగాళ్లు వివిధ ప్రాంఛైజీల తరపున ఆడుతారు. మొత్తం 21 మంది ఆసీస్‌, ఇంగ్లీష్‌ క్రికెటర్లు శనివారం బ్రిటన్‌ నుంచి ఇక్కడకు చేరుకున్నారు. వీరంతా తమ జట్లు ఆడే తొలి మ్యాచ్‌ నుంచే అందుబాటులో ఉండనున్నారు. 
 
స్టార్‌ ప్లేయర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, జోఫ్రా ఆర్చర్‌, జోస్‌ బట్లర్‌, ఇయాన్‌ మోర్గాన్‌, పాట్‌ కమిన్స్‌ తదితరులు యూకే నుంచి ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి యూఏఈకి వచ్చారు. ఆతిథ్య ఇంగ్లండ్‌, ఆసీస్‌ మధ్య జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో ఇరుజట్లకు చెందిన ఆటగాళ్లు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఆటగాళ్లందరూ పీపీఈ కిట్లు ధరించారు. 21 మంది ఆటగాళ్లు 36 గంటల పాటు క్వారంటైన్‌లో ఉంటారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beijing : పుతిన్‌తో భేటీ అయిన కిమ్ జోంగ్- రష్యా ప్రజలకు నేను ఏదైనా చేయగలిగితే?

నేనెక్కడికెళ్తే నీకెందుకురా, గు- పగలకొడతా: మద్యం మత్తులో వున్న పోలీసుతో యువతి వాగ్వాదం (video)

Atchannaidu: ఉల్లిరైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అచ్చెన్నాయుడు

కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీలను పీకి రోడ్డుపై పారేస్తున్న భారాస కార్యకర్తలు (video)

Revanth Reddy: పాపం ఊరికే పోదు.. బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది.. రేవంత్ ఫైర్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

తర్వాతి కథనం
Show comments