Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్ అన్నాక ఎవరో ఒకరు ఓడాలిగా.. పిచ్‌ను అర్థం చేసుకోలేకపోయాం: ధోనీ

Webdunia
బుధవారం, 8 మే 2019 (14:31 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లోనూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నైకి చుక్కలు చూపించింది.. ముంబై. ఈ సీజన్‌లోనూ చెన్నైని ముచ్చటగా మూడోసారి ఓడించిన ముంబై నేరుగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. 
 
ఐపీఎల్ 12వ సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. లీగ్ దశ చివర్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫైయర్ పోటీలు మంగళవారం నుంచి ప్రారంభమైనాయి. తొలి మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై చేతిలో పరాభవం పాలైంది. ఐపీఎల్‌లో ఏ జట్టునైనా ఓ ఆట ఆడుకునే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ముంబై చేతిలో మాత్రం ఖంగుతింది.  
 
ఈ మ్యాచ్ ఓటమిపై ధోనీ స్పందించాడు. ఈ మ్యాచ్ కోల్పోవడంపై ధోనీ వివరణ ఇచ్చాడు. క్రికెట్ మ్యాచే కాదు.. ఏ పోటీ అయినా ఓటమి అనేది తప్పదు. ప్రస్తుతం ఫైనల్లోకి ప్రవేశించడంపై దృష్టి పెట్టాం.

పిచ్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. అనుభవంతో ఆడకుండా వదిలేశాం. కొన్ని క్యాచ్‌లు కోల్పోయాం.

స్పిన్నర్లు ఇంకా బాగా బంతులేసి వుంటే బాగుండేదని ధోనీ వివరించాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మే 10వ తేదీన ఎలిమినేటర్ పోటీల్లో గెలిచే జట్టుతో తలపడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments