Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్2019 : హైదరాబాద్ థ్రిల్లింగ్ విజయం

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (11:57 IST)
ఐపీఎల్ 12వ అంచె పోటీల్లో భాగంగా, శుక్రవారం హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ధేశించిన 199 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలివుండగానే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
 
 
హైదరాబాద్ జట్టులో వార్నర్ 37 బంతుల్లో 69, 9ఫోర్లు, 2సిక్స్‌లు కొట్టగా, బెయిర్‌స్టో 28 బంతుల్లో 45, 6ఫోర్లు, సిక్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్రను పోషించారు. గోపాల్(3/27)కు మూడు వికెట్లు దక్కాయి. 
 
తొలుత సంజూ శాంసన్(55 బంతుల్లో 102 నాటౌట్, 10ఫోర్లు, 4 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో ఆకట్టుకోగా, రహానే(49 బంతుల్లో 70, 4ఫోర్లు, 3సిక్స్‌లు) రాణించాడు. రషీద్‌ఖాన్(1/24), నదీమ్ (1/36) ఒక్కో వికెట్ తీశారు. రషీద్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments