బతికున్నంత కాలం బెంగళూరు తరపునే ఆడాలనుకుంటున్నా: చాహల్

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (18:18 IST)
ఫోటో కర్టెసీ- ఏఎన్ఐ
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఉన్నంత కాలం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫునే ఆడాలనుకుంటున్నానని భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అన్నాడు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నాడు.
 
ఆర్సీబీ జట్టు తనకు ఓ కుటుంబం లాంటిది అన్నాడు. 2014వ సంవత్సరంలో ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటి నుండి ఇన్ని సంవత్సరాలు ఒకే జట్టు తరపున ఆడతానని అనుకోలేదన్నాడు. బెంగళూరు జట్టు తరపున ఆడటం ఎంతో ఆస్వాదిస్తున్నా అని అన్నాడు. జీవితాంతం ఆ జట్టులో ఆడాలని కోరుకుంటున్నా అని తెలిపాడు. 
 
చిన్నస్వామి స్టేడియంలో ఆడేటప్పుడు అభిమానుల మద్దతు ఎంతో ఉంటుందని, అభిమానుల కోలాహలంతో కొన్నిసార్లు బంతి ఎక్కడ వేస్తున్నానో అని అర్థం కాదని అన్నాడు. కోహ్లీ గురించి మాట్లాడుతూ.. జట్టు కెప్టెన్ వెన్నంటే ఉంటే ఏ ఆటగాడైనా మంచి ప్రదర్శనను ఇవ్వగలడని పేర్కొన్నాడు. టీమ్ యాజమాన్యం కూడా తెర వెనకాల ఉండి అన్నివిధాలుగా సహకరిస్తుందని అన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు : ఉదయనిధి స్టాలిన్

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments