Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌ను తాకిన కావేరి సెగ.. చెన్నై టీమ్‌కు కష్టాలు తప్పవా?

కావేరి సెగ ఐపీఎల్‌ను తాకింది. కావేరి బోర్డును ఏర్పాటు చేయని కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులు నల్ల బ్యాడ్జి ధరించి క్రికెట్ మైదానంలో ఆడాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సూచించారు. అయితే ఐపీఎల్ మ్యాచ

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (11:01 IST)
కావేరి సెగ ఐపీఎల్‌ను తాకింది. కావేరి బోర్డును ఏర్పాటు చేయని కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులు నల్ల బ్యాడ్జి ధరించి క్రికెట్ మైదానంలో ఆడాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సూచించారు. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకోవాలని ఇప్పటికే తమిళ సంఘాలు పిలుపునిచ్చాయి. స్టేడియంలో అలజడి సృష్టించేందుకు నిరసనకారులు సమాయత్తం అవుతున్నారు. చెన్నై ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకునే దిశగా నిరసనకారులు భారీగా టిక్కెట్లు కొన్నట్లు సమాచారం.
 
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లో విజయాన్ని అందించిన ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. కేదార్ జాదవ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 7.8 కోట్లకు కొనుగోలు చేసింది.
 
జట్టు కోరుకున్నట్టే ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఓపెనర్‌‌గా క్రీజులోకి దిగిన కేదార్ జాదవ్‌ తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌‌గా వెనుదిరిగాడు. కీలక దశలో మళ్లీ క్రీజులోకి వచ్చిన కేదార్.. జట్టుకు విజయాన్ని చేకూర్చాడు. కానీ గాయం తీవ్రత అధికంగా వుండటంతో టోర్నీ నుంచి కేదార్ జాదవ్ దూరమైనట్లు కోచ్ మైకేస్ హస్సీ చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments