Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెహ్వాగ్‌పై ప్రీతి జింటా విమర్శలు.. కోచ్ బాధ్యతలు వీరూ వద్దనుకున్నాడా?

ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓటమికి టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కారణమని ఆ జట్టు యజమాని ప్రీతి జింటా తీవ్ర విమర్శలు చేసినట్లు జాతీయ మీ

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (15:23 IST)
ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓటమికి టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కారణమని ఆ జట్టు యజమాని ప్రీతి జింటా తీవ్ర విమర్శలు చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది. 
 
పంజాబ్ జట్టుకు సెహ్వాగ్‍‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో జట్టు ఓటమికి సెహ్వాగ్‌ను బాధ్యుడిని చేస్తూ జింటా విమర్శలు చేయడంతో వచ్చే ఏడాది జట్టు బాధ్యతలను నుంచి తప్పుకోవాలని సెహ్వాగ్ నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. 
 
రాజస్థాన్‌తో పంజాబ్‌ ఆడిన మ్యాచ్‌లో 158 పరుగులను చేధించలేక పరాజయం పాలైంది. ఏ ఒక్కరు జట్టును గెలుపు బాట పట్టించలేక పోయారు. దీంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఓటమితో అసహనానికి గురైన ప్రీతి జింటా.. కోచ్, మెంటర్ అయిన వీరుపై మండిపడిందని, ఓటమికి కారణాలు చెప్పినా ప్రీతి జింటా పదే పదే విమర్శలు చేసిందని.. దీంతో సెహ్వాగ్ జట్టు బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు జాతీయ మీడియా తెలిపింది.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments