Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 ఓపెనింగ్ సెర్మనీ: జూ.ఎన్టీఆర్-తమన్నా పెర్ఫార్మ్ చేయనున్నారా?

ఐపీఎల్ 2018 క్రీడా పోటీలు శనివారం నాడు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. పొట్టి క్రికెట్ పోటీల ఓపెనింగ్ సెర్మనీ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నాయి. సుమారు 90 నిమిషాలు పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఐతే ఈ కార్యక్రమ ప్రారం

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (19:20 IST)
ఐపీఎల్ 2018 క్రీడా పోటీలు శనివారం నాడు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. పొట్టి క్రికెట్ పోటీల ఓపెనింగ్ సెర్మనీ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నాయి. సుమారు 90 నిమిషాలు పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఐతే ఈ కార్యక్రమ ప్రారంభంలో అలరించేందుకు సినీ స్టార్లు పాల్గొనడం మామూలే. 
 
ఈసారి ఓపెనింగ్ సెర్మనీలో పరిణితీ చోప్రా, శ్రద్ధా కపూర్ తదితర బాలీవుడ్ తారలు పాల్గొంటారని చర్చించుకున్నారు. ఐతే ఇప్పుడు మరో చర్చ కూడా స్టార్టయింది. అదేమిటంటే... తాజాగా ఐపీఎల్ 2018 తెలుగుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన జూనియర్ ఎన్టీఆర్, తమన్నాతో కలిసి ఓపెనింగ్ సెర్మనీలో పెర్ఫార్మ్ చేయనున్నారని. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే శనివారం దాకా ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

Microsoft Campus : గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌‌ను రేవంత్ రెడ్డి (video)

మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్‌లో కొడాలి నాని పేరు.. అరెస్ట్ తప్పదా?

వల్లభనేని వంశీ భార్యను అడ్డుకున్న పోలీసులు... ఎస్కార్ట్‌తో తరలింపు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

29 మిలియన్ వ్యూస్ తో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

Sumanth Prabhas: సుమంత్ ప్రభాస్, జగపతి బాబు మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తి

కల్చర్ ని చూపించే సినిమా బాపు : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments