Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 ఓపెనింగ్ సెర్మనీ: జూ.ఎన్టీఆర్-తమన్నా పెర్ఫార్మ్ చేయనున్నారా?

ఐపీఎల్ 2018 క్రీడా పోటీలు శనివారం నాడు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. పొట్టి క్రికెట్ పోటీల ఓపెనింగ్ సెర్మనీ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నాయి. సుమారు 90 నిమిషాలు పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఐతే ఈ కార్యక్రమ ప్రారం

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (19:20 IST)
ఐపీఎల్ 2018 క్రీడా పోటీలు శనివారం నాడు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. పొట్టి క్రికెట్ పోటీల ఓపెనింగ్ సెర్మనీ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నాయి. సుమారు 90 నిమిషాలు పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఐతే ఈ కార్యక్రమ ప్రారంభంలో అలరించేందుకు సినీ స్టార్లు పాల్గొనడం మామూలే. 
 
ఈసారి ఓపెనింగ్ సెర్మనీలో పరిణితీ చోప్రా, శ్రద్ధా కపూర్ తదితర బాలీవుడ్ తారలు పాల్గొంటారని చర్చించుకున్నారు. ఐతే ఇప్పుడు మరో చర్చ కూడా స్టార్టయింది. అదేమిటంటే... తాజాగా ఐపీఎల్ 2018 తెలుగుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన జూనియర్ ఎన్టీఆర్, తమన్నాతో కలిసి ఓపెనింగ్ సెర్మనీలో పెర్ఫార్మ్ చేయనున్నారని. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే శనివారం దాకా ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments