Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో కావేరి రచ్చ : ఐపీఎల్ మ్యాచ్‌ల వేదిక మార్పు?

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కావేరీ నిర్వహణ మండలి ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలతో పాటు, రైతులు, వ్యవసాయదారులు కూడా ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్నారు.

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (17:12 IST)
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కావేరీ నిర్వహణ మండలి ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలతో పాటు, రైతులు, వ్యవసాయదారులు కూడా ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్నారు. 
 
దీంతో ఈనె 10వ తేదీన చెన్నై సూపర్ కింగ్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ నిర్వహణకు పెద్ద సాహసమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈనెల 20వ తేదీన చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌కు నామ్ తమిళర్ కట్చి నేతలు నిర్వాహకులను హెచ్చరించారు. కావేరీ జలాలా వివాదం నేపథ్యంలో వాళ్లు ఈ హెచ్చరికలు జారీ చేశారు. 
 
బుధవారం జరిగిన మీడియా సమావేశంలో నామ్ తమిళర్ కట్చి నేత సీమన్ మాట్లాడుతూ 'రేపు నిరసన చేస్తాం. ఏప్రిల్ 20న మ్యాచ్ జరుగదు' అని ప్రకటించారు. అనంతరం సినీ దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ.. 'మా నిరసనలు చెన్నైలో మ్యాచ్‌ జరిగే ప్రతి రోజూ జరుగుతాయి. ముందు ముందు ఈ నిరసనలు మరింత ఉధృతంగా మారుతాయి' అని తెలిపారు. ఏప్రిల్ 20న చిదంబం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. దీంతో ఈ మ్యాచ్‌తో పాటు.. మిగిలిన మ్యాచ్‌ల వేదికను మరో ప్రాంతానికి తరలించాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

తర్వాతి కథనం
Show comments