Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ పదో సీజన్‌‌కు కూడా రాజీవ్ శుక్లానే ఛైర్మన్‌గా కొనసాగుతారు: వినోద్ రాయ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌కు కూడా రాజీవ్ శుక్లానే ఛైర్మన్‌గా కొనసాగుతారని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. రాజీవ్ శుక్లాను ఐపీఎల్ నుంచి తప్పించినట్లు వస్తున్న వా

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌కు కూడా రాజీవ్ శుక్లానే ఛైర్మన్‌గా కొనసాగుతారని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. రాజీవ్ శుక్లాను ఐపీఎల్ నుంచి తప్పించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

ఐపీఎల్‌ను ఇంతవరకు సమర్థవంతంగా నిర్వహించిన రాజీవ్‌నే ఈ ఏడాది కూడా ఛైర్మన్ కొనసాగించనున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్‌ కొత్త సారథి లభించేంతవరకు రాజీవ్ శుక్లానే ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. 
 
కాగా సీఓఏ కమిటీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలను పర్యవేక్షిస్తోంది. తొలి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ త్వరలో జరుగనుందని వినోద్ చెప్పుకొచ్చారు. అదే జరిగితే సీఓఏ కనుసన్నల్లో జరిగే తొలి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇదే అవుతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments