Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాంబియాలో కలరా వ్యాప్తి: ఆస్పత్రిగా మారిన స్టేడియం.. 400మంది మృతి

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (13:38 IST)
Zambia Cholera
జాంబియాలో కలరా వ్యాప్తించింది దీంతో 400 మందికి పైగా మృతి చెందారు. ఈ వ్యాధి పదివేల మందికి పైగా సోకింది. ఫలితగా జాంబియాలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. ఇంకా రాజధాని నగరంలోని పెద్ద ఫుట్‌బాల్ స్టేడియంను చికిత్సా సదుపాయం కోసం వాడుతున్నారు.  జాంబియన్ ప్రభుత్వం తన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను సమీకరించింది. సామూహిక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
 
కలరా అనేది బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన డయేరియా ఇన్ఫెక్షన్, ఇది సాధారణంగా కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపిస్తుంది. జాంబియాలో వ్యాప్తి అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఈ వ్యాధితో 412 మంది మరణించారు. 10,413 కేసులు నమోదయ్యాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments