Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య: నిందితుడిని రోడ్డుపై అందరి ముందు కాల్చిపారేశారు..

మూడేళ్ల చిన్నారిని 41 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసి కిరాతకంగా చంపేసిన ఘటన ఎమెన్‌లో చోటుచేసుకుంది. అయితే అతనికి కఠిన శిక్ష అమలు చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన 41 ఏ

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (14:01 IST)
మూడేళ్ల చిన్నారిని 41 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసి కిరాతకంగా చంపేసిన ఘటన ఎమెన్‌లో చోటుచేసుకుంది. అయితే అతనికి కఠిన శిక్ష అమలు చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన 41 ఏళ్ల వ్యక్తి మొహ్మద్ అల్ మగరబిని ఎమెన్ రాజధాని సానాలోని ప్రధాన రోడ్డుపై పండుకుండబెట్టి.. రెండు చేతుల్ని వెనక్కి కట్టేశారు. ఆపై పోలీసులు వాడే ఏకే రకానికి చెందిన తుపాకీతో అతడిని కాల్చి పారేశారు. 
 
ముక్కుపచ్చలారని బాలిక పట్ల కిరాతకంగా వ్యవహరించిన 41 ఏళ్ల వ్యక్తిని వేలాది మంది ప్రజల మధ్య కఠినంగా శిక్షించారు. రోడ్డుపై  ప్రజలు చూస్తుండగా అతడిని కాల్చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఆ దేశ మీడియా ఈ ఘటనను హైలైట్ చేసింది. ఇంకా షరియా చట్టాన్ని ఎమెన్‌లో అమలు పరిచినట్లు మీడియా పేర్కొంది. షరియా చట్టం ప్రకారం హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష పడాల్సిందేనని ఎమెన్ మీడియా వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments