Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్ చిలుక పిల్లకు అరుదైన శస్త్రచికిత్స.. మెదడులో రంధ్రం...?

Webdunia
శనివారం, 11 మే 2019 (13:49 IST)
న్యూజిలాండ్‌లో పుట్టి 56 రోజులే అయిన చిలుక పిల్లకు.. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మెదడులో అరుదైన శస్త్రచికిత్సను చేశారు.. ఆ దేశ వెటనరీ వైద్యులు.


న్యూజిలాండ్‌లో మాత్రమే పెరిగే కాకాపో రకానికి చెందిన చిలుకలు ప్రస్తుతం 144 మాత్రమే వున్నాయి. న్యూజిలాండ్‌కు దక్షిణ ప్రాంతంలోని గాడ్‌ఫిష్ దీవిలో దొరికిన కాకాపో రకానికి చెందిన చిలుక పిల్లకు వైద్యులు అరుదైన చికిత్స చేశారు. 
 
ఆ చిలుక పిల్ల మెదడులో గాయం ఏర్పడటంతో వెటనరీ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ చిలుక పిల్ల మెదడులో రంధ్రం వుండటాన్ని గమనించిన వైద్యులు.. శస్త్రచికిత్స చేశారు. ఈ చిలుకలు రాత్రిపూట మాత్రమే అటవీ ప్రాంతాల్లో సంచరిస్తాయని.. ప్రొఫెసర్ కార్టెల్ తెలిపారు. ఈ శస్త్రచికిత్స కోసం కివీస్ విమాన శాఖ చిలుక పిల్లను వైల్డ్ బేస్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎలాంటి రుసుమును తీసుకోలేదని కార్టెల్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments