Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయ్.. ఒక్కరోజే 4లక్షల పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (11:59 IST)
కరోనా కేసులు మళ్ళీ ప్రపంచానికి సవాల్ విసురుతున్నాయి. తగ్గినట్టే తగ్గి తిరిగి పెరిగిపోతున్నాయి. అక్టోబర్ 21 నుంచి ప్రతి రోజు నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కరోనా కేసులు తిరిగి విజృంభిస్తుండటంతో ఆయా దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే అనేక దేశాల్లో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు. అవసరమైతే తిరిగి లాక్ డౌన్ విధించేందుకు సైతం సిద్ధం అంటున్నాయి ఆయా దేశాలు. 
 
లాక్ డౌన్ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా, అవసరమైతే తప్పదని ఆయా దేశాలు ప్రకటిస్తున్నాయి అంటే అర్ధం చేసుకోవచ్చు. నిన్న ఒక్కరోజు ప్రపంచవ్యాప్తంగా 4,47,349 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42,23,262కి చేరింది. 
 
మంగళవారం ఒక్కరోజు కరోనాతో 6907 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 11,71,155కి చేరింది. కరోనా వచ్చి వెళ్లిన వారిలో దీర్ఘకాలిక రోగాలు బయటపడుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments