Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి మృతి చెందిన శోకంలో పొటాటో చిప్స్ తిని.. 160 కేజీలు పెరిగింది..?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (14:58 IST)
బ్రిటన్‌లో నివసిస్తున్న ఓ మహిళ 160 కేజీల బరువుతో నానా తంటాలు పడుతోంది. శరీరంలో కొవ్వు కరిగిపోయినా.. చర్మం వదులుగా మిగిలిపోవడంతో ఇబ్బందులు పడుతుంది. ఈ తంటా తండ్రి మరణానికి తర్వాతే వచ్చిందని బాధిత మహిళ చెప్తోంది.


వివరాల్లోకి వెళితే.. తన 24 ఏళ్ల వయస్సులో తన ప్రేమికునితో కలిసి స్టెఫ్ అనే మహిళ స్పెయిన్‌కు ట్రిప్పేసింది. ఆ రోజున ఆయన తండ్రి ఆలన్‌కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. కానీ అదే రోజున స్టెఫ్‌కు తల్లి ఫోన్ చేయడం.. తండ్రి ఇకలేరని చెప్పడంతో స్టెఫ్ షాక్ తింది. 
 
సాధారణంగా ఎవరైనా మృతి చెందితే శోకంలో ఆహారం తీసుకోవడం మానేయడం చూసేవుంటాం. కానీ స్టెఫ్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. తండ్రి మరణించిన శోకంలో పొటాటో చిప్స్‌ను అదేపనిగా స్టెఫ్ లాగించింది.

ఇలా రెండేళ్ల పాటు పొటాటో చిప్స్‌ను తినడాన్ని బాగా అలవాటు చేసుకున్న స్టెఫ్.. దానికి బానిసగా మారిపోయింది. దీంతో 160 కిలోలు పెరిగింది. ఆపై తల్లి ఇచ్చిన సూచనల మేరకు వ్యాయామాలు చేసింది. ఆపై బరువు తగ్గినా.. కొవ్వు కరిగినా.. చర్మం వదులుగా వుండటంతో స్టెఫ్ ఇబ్బంది పడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments