Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవకాయ్‌తో తంటా.. గొంతులో ఇరుక్కున్న టెంక.. ఆ మహిళకు ఏమైంది?

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (22:18 IST)
ఆవకాయ్ ఓ మహిళను ఆస్పత్రి పాలు చేసింది. మామిడి పచ్చడి తినడం వల్ల గొంతుకు గాయం అయ్యింది. ఆస్పత్రికి వెళ్లినా ఆమెను వైద్యులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే గొంతు నొప్పితో ఆ మహిళ నానా తంటాలు పడింది. చివరికి నాలుగు రోజుల తర్వాత తిరిగి ఆస్పత్రికి వెళ్తే.. ఆమె పరిస్థితి సీరియస్‌గా పరిగణించారు. 
 
సీటీ స్కాన్ తీస్తే.. గొంతులో మామిడి టెంక ఇరుక్కుని ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో ఆ 57 ఏళ్ల మహిళకు అత్యవసరంగా సర్జరీ చేసి టెంకను గొంతు నుంచి బయటకి తీశారు. దీంతో వారం తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. తొలుత ఆస్పత్రికి వచ్చిన ఆమెను వైద్యులు నిర్లక్ష్యం చేశారని సదరు బాధితురాలు ఆరోపించింది. 
 
అయితే ఆస్పత్రి నిర్వాకం క్షమాపణలు చెప్పడంతో పాటు ఆస్పత్రి మార్గదర్శకాలను కూడా సవరించారు. ఈ వింత సంఘటన బ్రిటన్‌లో జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments