Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్‌‌పై కేసు.. ఉగ్రవాదులు పెరిగిపోయేందుకు...

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విచ్చలవిడిగా పెరిగిపోయేందుకు సోషల్ మీడియానే కారణమని పారిస్ ఉగ్రదాడి బాధితురాలు కోర్టుకెక్కింది. 2015లో జరిగిన పారిస్ ఉగ్రదాడిలో మొత్తం 130 మంది మృతి చెందారు. ఆ సమయంలో ఓ కేఫ

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (10:49 IST)
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విచ్చలవిడిగా పెరిగిపోయేందుకు సోషల్ మీడియానే కారణమని పారిస్ ఉగ్రదాడి బాధితురాలు కోర్టుకెక్కింది. 2015లో జరిగిన పారిస్ ఉగ్రదాడిలో మొత్తం 130 మంది మృతి చెందారు. ఆ సమయంలో ఓ కేఫ్‌లో ఉన్న షికాగో చెందిన మండి పాల్‌ముక్కి బాధితురాలిగా మిగిలారు. ఈ నేపథ్యంలో గతవారం ఆమె షికాగో కోర్టులో ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్‌పై దావా వేస్తూ ఇస్లామిక్ ఉగ్రవాదం పెరిగేందుకు మూడు పరోక్షంగా దోహదం చేస్తున్నాయని ఆరోపించారు.
 
ఉగ్రదాడి జరిగినప్పుడు తానున్న కేఫ్‌లో తన కళ్లముందు పలువురు మరణించడం చూసిన తాను మానసికంగా కుంగిపోయినట్లు లాసూట్‌తో తెలిపారు. ఈ ఉగ్రదాడి తమపనేనని ఐసిస్ ప్రకటించిన తరుణంలో.. సామాజిక మాధ్యమాలే కారణమంటూ ఆమె ఆరోపించారు. దీనిపై ఫేస్‌బుక్ యాజమాన్యం స్పందించింది. తమ సైట్లో ఉగ్రవాదానికి కానీ, అలాంటి అంశాలకు చోటులేదని వివరణ ఇచ్చింది. అలాంటి పనులకు తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. అయితే ట్విట్టర్, గూగుల్ స్పందించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments