Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తకు 47 మంది పిల్లలు.. విడాకులు ఇవ్వాలా? ఇవ్వకూడదా? ఏం చేయాలి?

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (18:26 IST)
ఆమె భర్తకు 47 మంది పిల్లలు. ఆ విషయం తెలుసుకున్న భార్య వాపోయింది. అసలు సంగతి ఏంటంటే.. అతడు సంతానం కోసం పరితపిస్తున్న మహిళల కోరిక మేరకు వీర్య దానం ద్వారా 47 మంది పిల్లలకు తండ్రయ్యాడు. ఈ విషయాన్ని అతడి భార్య జీర్ణించుకోలేకపోతోంది. ఇటీవల ఓ మహిళ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టి తన గోడు వెళ్లబోసుకుంది.
 
ఈ మేరకు ''మాకు పెళ్లయ్యి సుమారు ఎనిమిదేళ్లు అవుతోంది. మాకు ఒక బిడ్డ కూడా ఉన్నాడు. మేమిద్దరం కొన్నాళ్లు డేటింగ్‌ చేశాం. అప్పుడే అతడు తాను వీర్య దాతనని తెలిపాడు. కానీ, ఎంతమందికి వీర్యదానం చేశాడనే విషయాన్ని చెప్పలేదు. సాధారణంగా ఒకరు లేదా ఇద్దరికి సాయం చేసి ఉంటాడని భావించాను. ఇక చేసింది చాలు.. ఎవరికీ వీర్యం ఇవ్వకని కూడా అప్పట్లో చెప్పాను. కొద్ది రోజుల కిందట మాటల్లో భాగంగా మీరు ఎంతమందికి వీర్యదానం చేశారని అడిగాను. ఇందుకు అతడు 47 మందికని చెప్పాడు. అంతే, నాకు గుండె ఆగినంత పనైంది'' అని తెలిపింది. 
 
ఆ సమాధానం వినగానే.. పెళ్లికి ముందే ఈ విషయం తెలుసుకుని ఉంటే ఇంత బాధపడాల్సి వచ్చేది కాదనిపించింది. ఎందుకంటే.. భవిష్యత్తులో ఆ పిల్లలకు 18 ఏళ్లు నిండుతాయి. వారంతా డీఎన్‌ఏ ద్వారా నువ్వే నా తండ్రివని ఇంటికి వస్తారు. మా జీవితంలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా భర్తకు విడాకులు ఇవ్వాలా? కలిసి ఉండాలా? '' అని ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments