Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కొరియాలో 11 రోజులు నవ్వకూడదు... ఉల్లంఘిస్తే జైలేగతి

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (15:10 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ అధ్యక్షుడు కింమ్ జాంగ్ ఇల్ వర్థంతి సందర్భంగా ఈ తరహా ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా జైలుకు కూడా పంపుతామని హెచ్చరించారు.
 
మాజీ అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఇల్ 10వ వర్థంతి నేపథ్యంలో దేశ ప్రజలు 11 రోజుల పాటు నవ్వడం, మద్యం సేవించడం, షాపింగ్ చేయడంపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎవరైనా ఆదేశించాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు.
 
కాగా, ఈ తరహా ఆంక్షలపై ఆ దేశ ప్రజల్లో మిశ్రమ స్పందన లభిస్తుంది. గత వర్థంతి సందర్భంగా ఇదే తరహా ఆంక్షలు విధించారన్నారు. ముఖ్యంగా, అపుడు మద్యం సేవించిన వారిని అరెస్టు చేశారనీ, వారు ఆచూకీ ఏమైందో ఇప్పటివరకు తెలియదని వారు అంటున్నారు. చివరకు అంత్యక్రియలు కూడా నిర్వహించేందుకు ఉండదని గుర్తుచేశారు. 
 
మరోవైపు, ఈ వర్థంతిని పురస్కరించుకుని వివిధ రకాలైన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతుంది. కిమ్ జాంగ్ ఇల్ జీవితానికి సంబంధించిన ఫోటోలను ప్రదర్శించడం వంటి కార్యక్రమాలను చేపట్టనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments