Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ప్రధానిని చూస్తే ఆ ఫీల్ కలగలేదు.. పాక్ మంత్రి హీనా రబ్బానీ

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (22:22 IST)
Hina Rabbani
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాకిస్థాన్ దాయాదుల సంబంధాలను కలిగివున్న భావన కలగలేదని పాక్ మంత్రి హీనా రబ్బానీ అన్నారు. అయితే భారత మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్ పేయిలను దాయాదులుగా చూశామని, కానీ ప్రస్తుత ప్రధాని మోడీని తాము దాయాదిగా చూడటం లేదని హీనా రబ్బానీ అన్నారు. 
 
తాను విదేశాంగ మంత్రిగా భారత్‌లో పర్యటించినప్పుడు మెరుగైన సహకారానికి పెద్దపీట వేశానని, 2023తో పోలిస్తే తాము మెరుగైన స్థితిలో ఉన్నామని హీనా పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో తమకు ఎలాంటి సమస్య లేదని తాను చెప్పడం లేదని, అయితే కొత్త చట్టాలు, ప్రస్తుతం ఉన్న చట్టాలను అమలు చేయడం ద్వారా మైనారిటీలకు రక్షణ కల్పించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
 
భారత్ ప్రధాని నరేంద్రమోదీ సొంత దేశానికి మంచే కావచ్చు.. కానీ ఆయన్ని పాకిస్థాన్  భాగస్వామిగా చూడటం లేదన్నారు. ప్రతి విషయాన్ని ఎన్నికల కోణంలో చూడవద్దన్నారు. శాంతిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. గతంలో అన్ని మతాల వారు సామరస్యంగా భారత్‌లో సహజీవనం చేసేవారని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments