Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీని పేల్చేస్తా.. సూసైడ్ బాంబర్ జాకెట్‌తో పాక్ సింగర్.. ఫోటో వైరల్

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (15:13 IST)
పాకిస్తాన్ సింగర్ రబీ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. రబీ భారత ప్రధాని మోదీపై మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మోదీని పేల్చేస్తానంటూ ‘సూసైడ్ బాంబర్’ జాకెట్ వేసుకుని ట్విట్టర్లో ఫొటో షేర్ చేసింది. తాను కశ్మీరీ బిడ్డనని, మోడీని హిట్లర్ తో పోలుస్తూ ట్వీట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోను చూసి కొందరు పాకిస్థానీలు మెచ్చుకుంటే.. మరికొందరు పాకిస్థాన్ ఇమేజ్‌ని దెబ్బతీస్తున్నావని తిట్టిపోస్తున్నారు. 
 
అయితే మోదీని పేల్చేస్తానన్న పాక్ సింగర్‌పై భారతీయులు ఫైర్ అవుతున్నారు. "ఇది నీ నేషనల్ డ్రెస్ కదా?" అంటూ సెటైర్లు వేస్తున్నారు. పాక్ డెవలప్ చేసిన ప్రత్యేకమైన డ్రెస్‌ని ప్రపంచమంతా చూస్తోందంటూ ఫైర్ అవుతున్నారు. కాగా లాహోర్‌కు చెందిన ఈ సింగర్ ఆర్టికల్ 370 రద్దు నాటి నుంచి కాశ్మీ‌పై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments