Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీని పేల్చేస్తా.. సూసైడ్ బాంబర్ జాకెట్‌తో పాక్ సింగర్.. ఫోటో వైరల్

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (15:13 IST)
పాకిస్తాన్ సింగర్ రబీ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. రబీ భారత ప్రధాని మోదీపై మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మోదీని పేల్చేస్తానంటూ ‘సూసైడ్ బాంబర్’ జాకెట్ వేసుకుని ట్విట్టర్లో ఫొటో షేర్ చేసింది. తాను కశ్మీరీ బిడ్డనని, మోడీని హిట్లర్ తో పోలుస్తూ ట్వీట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోను చూసి కొందరు పాకిస్థానీలు మెచ్చుకుంటే.. మరికొందరు పాకిస్థాన్ ఇమేజ్‌ని దెబ్బతీస్తున్నావని తిట్టిపోస్తున్నారు. 
 
అయితే మోదీని పేల్చేస్తానన్న పాక్ సింగర్‌పై భారతీయులు ఫైర్ అవుతున్నారు. "ఇది నీ నేషనల్ డ్రెస్ కదా?" అంటూ సెటైర్లు వేస్తున్నారు. పాక్ డెవలప్ చేసిన ప్రత్యేకమైన డ్రెస్‌ని ప్రపంచమంతా చూస్తోందంటూ ఫైర్ అవుతున్నారు. కాగా లాహోర్‌కు చెందిన ఈ సింగర్ ఆర్టికల్ 370 రద్దు నాటి నుంచి కాశ్మీ‌పై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments