Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రపోకుండా అల్లరి చేస్తున్నారని.. బిడ్డలకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన అమ్మ...

నిద్రపోకుండా అమాంతం అల్లరి చేస్తున్నారని అమెరికాకు చెందిన ఓ మహిళ తన పిల్లలకు మత్తు ఇంజెక్షన్ వేసింది. ఆపై పిల్లలు హ్యాపీగా నిద్రపోయారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా వాషింగ్టన్‌కు చెందిన అష్లీ అనే మహిళ

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (14:05 IST)
నిద్రపోకుండా అమాంతం అల్లరి చేస్తున్నారని అమెరికాకు చెందిన ఓ మహిళ తన పిల్లలకు మత్తు ఇంజెక్షన్ వేసింది. ఆపై పిల్లలు హ్యాపీగా నిద్రపోయారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా వాషింగ్టన్‌కు చెందిన అష్లీ అనే మహిళకు ముగ్గురు సంతానం. 6,4,2 వయస్సుల్లో ఉన్న ఈ పిల్లలు నిద్రపోయేందుకు మారాం చేశారు. ఇల్లంతా అల్లరి చేశారు. 
 
అయితే పిల్లలకు స్టోరీలు చెప్పి నిద్రించకుండా అష్లీ ఏం చేస్తుందో తెలుసా? ముగ్గురికీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. దీంతో హ్యాపీగా ముగ్గురు పిల్లలు నిద్రించారు. ఇలా కన్నబిడ్డలకే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి నిద్రపుచ్చడంపై బాలల సంఘాలు ఫైర్ అవుతున్నాయి. కన్నతల్లిగా నడుచుకోవాల్సిన ఆ మహిళ అమానుషంగా ప్రవర్తించడంపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు అష్లీని అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments