Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌: సముద్రం మధ్యలో ఓడ.. మంటలు.. 120 ప్రయాణీకుల సంగతేంటి?

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (10:45 IST)
Ship
ఫిలిప్పీన్స్‌లోని ఓ ద్వీపానికి వెళ్తున్న ఓడలో మంటలు చెలరేగాయి. ఫిలిప్పీన్స్ చుట్టూ కొన్ని ద్వీపాలు ఉన్నప్పటికీ, చాలా మంది పర్యాటకులు దీవులను అన్వేషించడానికి క్రూయిజ్‌లు తీసుకుంటారు. ఫిలిప్పీన్స్‌లో అనేక చిన్న-స్థాయి షిప్పింగ్ సేవలు ఉన్నాయి. వాటి నిర్వహణ ప్రమాణాలు పేలవంగా ఉన్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి.
 
ఈ సందర్భంలో, ఫిలిప్పీన్స్‌లోని సిక్విజోర్ నుండి బోహోల్ ప్రావిన్స్‌కు 120 మంది ప్రయాణికులు, కొంతమంది సిబ్బందితో బయలుదేరిన లగ్జరీ షిప్ ఎస్ప్రెంజా స్టార్‌లో తెల్లవారుజామున సముద్రం మధ్యలో అకస్మాత్తుగా మంటలు చెలరేగింది. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో మృతుల వివరాలు తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments