Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. కరోనా టెస్టుకు రూ.15వేలు.. పాజిటివ్‌కు రూ.75వేలు

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (22:31 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాను అరికట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా కరోనాను అరికట్టేందుకు  సంచలన నిర్ణయం తీసుకుంది.
 
కరోనా అనుమానితులు టెస్ట్ చేయించుకుంటే వారికి రూ.15వేలు చెల్లించనున్నట్లు విక్టోరియా ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా టెస్ట్ చేసుకున్న తరవాత పాజిటివ్ వస్తే వారికి భారత కరెన్సీ ప్రకారం రూ. 79,586 చెల్లిస్తామని ప్రకటించింది. 
 
అయితే కొన్ని షరతులను కూడా ప్రభుత్వం విధించింది. కరోనా విజృంభణ సమయంలోను ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. కానీ వారికి ఇదివరకు ఎలాంటి వ్యాధులు ఉండకూడదని స్పష్టం చేసింది. 
 
పాజిటివ్ వచ్చినవారు వారి పే స్లిప్‌లను సమర్పించాలని తెలిపింది. కాగా కరోనా పరీక్షలు చేయించుకున్నవారు ఇంట్లో ఉండకుండా బయటకు వస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments