Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెనెజులా అధ్యక్షుడిపై డ్రోన్లతో దాడి.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మాదురో శనివారం హత్యయత్నం జరిగింది. ఆయనపై డ్రోన్లతో దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ దేశ నేషనల్ గార్డ్స్ 81వ యానివర్శిరీ కార్యక్రమం జరి

Webdunia
ఆదివారం, 5 ఆగస్టు 2018 (14:12 IST)
వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మాదురో శనివారం హత్యయత్నం జరిగింది. ఆయనపై డ్రోన్లతో దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ దేశ నేషనల్ గార్డ్స్ 81వ యానివర్శిరీ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆయన పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
 
నికోలస్ ఉన్న ప్రాంగణంలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి పేలుడు పదార్థాలు నింపిన డ్రోన్లు పేలాయి. ఈ డ్రోన్ల దాడి నుంచి అధ్యక్షుడు నికోలస్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే పేలుడు పదార్థాలు అంత శక్తివంతమైనవి కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్ధానిక మీడియా తెలిపింది. 
 
ఈ డ్రోన్ల దాడి ఖచ్చితంగా పొరుగు దేశమైన కొలంబియా, కొంతమంది అమెరికా ఫైనాన్సర్లు పనేనని అధ్యక్షుడు నికోలస్ మాదురో అంటున్నారు. ఈ దాడిలో ప్రమేయమున్న అనుమానితులను ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా మరికొందరిని సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించే పనిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ దాడి ఘటనపై సమగ్ర విచారణకు మాదురో ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments