Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంది గుండెను అమర్చుకున్న వ్యక్తి మృతి.. ఏమైందంటే?

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (23:15 IST)
జన్యుమార్పిడితో పంది గుండెను అమర్చుకున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. టెర్మినల్ హార్ట్ డిసీజ్‌తో బాధపడుతున్న డేవిడ్ బెన్నెట్, 57 అనే వ్యక్తికి జనవరి 7న పంది గుండెను అమర్చారు. శస్త్రచికిత్స తర్వాత రెండు నెలలు జీవించాడు. పంది గుండెను అమర్చినా అతని ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. 
 
అతని కుటుంబానికి మేము మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని శస్త్రచికిత్స చేసిన డాక్టర్ బార్ట్లీ పి. గ్రిఫిత్ అన్నారు. మిస్టర్ బెన్నెట్ తన ధైర్యం, జీవించాలనే దృఢ సంకల్పం కోసం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలచే ప్రశంసలు పొందాడు.  
 
శస్త్రచికిత్స తర్వాత, మార్పిడి చేయబడిన గుండె చాలా వారాలపాటు ఎటువంటి తిరస్కరణ సంకేతాలు లేకుండా చాలా బాగా పనిచేసింది. బెన్నెట్ తన కుటుంబంతో సమయాన్ని వెచ్చించగలిగాడు. బలాన్ని తిరిగి పొందేందుకు శారీరక చికిత్సలో పాల్గొనగలిగాడు. కానీ అనారోగ్యం కారణంగా అతను ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన సారంగపాణి జాతకం చిత్రం రివ్యూ

టామ్ క్రూయిస్ మిషన్: ఇంపాజిబుల్ - భారతదేశంలో 6 రోజుల ముందుగా విడుదల

కలియుగమ్ 2064 ట్రైలర్, మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ లా వుంది : రాంగోపాల్ వర్మ

అభిమన్యు సింగ్ నటించిన సూర్యాపేట జంక్షన్ చిత్రం రివ్యూ

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments