Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనడాలో మంచు తుపాను.. గుంటూరు దంపతుల మృతి

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (20:15 IST)
అమెరికాతో పాటు కెనడాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్రమైన చలిగాలులతో ఇప్పటివరకు 60మంది మృతి చెందారు. తాజాగా మంచు తుఫానులో చిక్కుకుని ఏపీకి చెందిన దంపతులు మృతి చెందిన ఘటన న్యూజెర్సీలో జరిగింది. వీరు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంకు చెందిన వారని గుర్తించారు. 
 
ఐస్ లేక్ దగ్గర ఫోటోలు దిగుతుండగా ఐస్ కుంగి మంచులో కూరుకుపోయారు దంపతులు. ఆ సమయంలో ఐస్ లేక్ ఒడ్డునే ఉండటంతో ప్రమాదం నుంచి పిల్లలు బయటపడ్డారు. హరిత మృతదేహాన్ని లేక్ నుంచి వెలికి తీశారు. కాగా అమెరికాలోని 20 కోట్ల మందిపై ఈ మంచు తుపాను ప్రభావం పడింది. 16 వేల విమానాలు రద్దయ్యాయి. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments