Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా టైఫూన్.. వియత్నాంలో 141 మంది మృతి.. 59మంది గల్లంతు (video)

సెల్వి
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (12:11 IST)
Typhoon Yagi
చైనా టైఫూన్ పర్యవసానంగా కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా వియత్నాం ప్రాంతంలో 141 మంది మరణించారు. 59 మంది తప్పిపోయినట్లు అధికారులు ప్రకటించారు. 
 
మృతుల్లో 29 మంది కావో బ్యాంగ్ ప్రావిన్స్‌కు చెందినవారు, 45 మంది లావో కై ప్రావిన్స్‌కు చెందినవారు. 37 మంది యెన్ బాయి ప్రావిన్స్‌కు చెందినవారు.
 
క్యూయెట్ థాంగ్ కమ్యూన్ గుండా ప్రవహించే లో రివర్ డైక్ నది నీటి పెరుగుదల కారణంగా గేట్లు తెగాయని తుయెన్ క్వాంగ్ ప్రావిన్స్ స్థానిక అధికారులు మంగళవారం ధృవీకరించారు.
 
రాజధాని హనోయిలోని రెడ్ నదిలో వరదల కారణంగా బుధవారం మధ్యాహ్నానికి అత్యధిక స్థాయికి చేరుకుంటాయని నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రో-మెటియరోలాజికల్ ఫోర్‌కాస్టింగ్ అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments