Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విటర్ నుంచి ఉద్వాసనకు గురైన పరాగ్ అగర్వాల్‌కు రూ.344 కోట్ల పరిహారం

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (19:52 IST)
ట్విటర్ నుంచి ఉద్వాసనకు గురైన సీఈవో అనురాగ్ పరాగ్‌కు రూ.344 కోట్ల పరిహారం లభించనుంది. ట్విటర్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. అంతకుముందు వరకు ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కైవసం చేసుకోగానే పరాగ్ అగర్వాల్‌తో పాటు టాప్ ఎగ్జిక్యూటివ్‌పై వేటు వేశారు. 
 
పరాగ్ గత 2021 నవంబరులో ట్విటర్ సీఈవోగా నియమితులయ్యారు. అప్పటివరకు ఈ బాధ్యతలను చూసిన జాక్ డోర్సే తన వారసుడుగా పరాగ్‌ పేరును ప్రతిపాదించారు. దీంతో ఆయన సీఈవోగా నియమితులైన 12 నెలల లోపు తొలగిస్తే చట్ట ప్రకారం 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. 
 
అంటే మన దేశ కరెన్సీలో సుమార్ రూ.344 కోట్లు. అయినప్పటికీ పరాగ్ అగర్వాల్ కోణం నుంచి చూస్తే ఈ పరిహారం పెద్ద మొత్తం కాదు. ఎందుకంటే గత 2021లో ఆయన అందుకున్న పారితోషికం 30.4 మిలియన్ డాలర్లు. అంటే రూ.250 కోట్లు. ఇపుడు ఈ పరిహారం ఒక యేడాది వేతనంతో సమానం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments