Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విటర్ నుంచి ఉద్వాసనకు గురైన పరాగ్ అగర్వాల్‌కు రూ.344 కోట్ల పరిహారం

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (19:52 IST)
ట్విటర్ నుంచి ఉద్వాసనకు గురైన సీఈవో అనురాగ్ పరాగ్‌కు రూ.344 కోట్ల పరిహారం లభించనుంది. ట్విటర్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. అంతకుముందు వరకు ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కైవసం చేసుకోగానే పరాగ్ అగర్వాల్‌తో పాటు టాప్ ఎగ్జిక్యూటివ్‌పై వేటు వేశారు. 
 
పరాగ్ గత 2021 నవంబరులో ట్విటర్ సీఈవోగా నియమితులయ్యారు. అప్పటివరకు ఈ బాధ్యతలను చూసిన జాక్ డోర్సే తన వారసుడుగా పరాగ్‌ పేరును ప్రతిపాదించారు. దీంతో ఆయన సీఈవోగా నియమితులైన 12 నెలల లోపు తొలగిస్తే చట్ట ప్రకారం 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. 
 
అంటే మన దేశ కరెన్సీలో సుమార్ రూ.344 కోట్లు. అయినప్పటికీ పరాగ్ అగర్వాల్ కోణం నుంచి చూస్తే ఈ పరిహారం పెద్ద మొత్తం కాదు. ఎందుకంటే గత 2021లో ఆయన అందుకున్న పారితోషికం 30.4 మిలియన్ డాలర్లు. అంటే రూ.250 కోట్లు. ఇపుడు ఈ పరిహారం ఒక యేడాది వేతనంతో సమానం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments