Webdunia - Bharat's app for daily news and videos

Install App

సవతితల్లి బుద్ధేంటో చూపెట్టింది.. శిశువు మర్మాంగాన్ని కోసేసింది...

సవతి తల్లి బుద్ధేంటో చూపెట్టింది ఓ కిరాతకురాలు. రెండో పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. ఆ పెళ్లిని సవతి శిశువుపై చూపెట్టింది. తల్లిలేని బిడ్డ అనే కనికరం లేకుండా ఆ బిడ్డ మర్మాంగాన్ని కోసి పారేసింది. దీంతో రెండ

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (17:09 IST)
సవతి తల్లి బుద్ధేంటో చూపెట్టింది ఓ కిరాతకురాలు. రెండో పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. ఆ పెళ్లిని సవతి శిశువుపై చూపెట్టింది. తల్లిలేని బిడ్డ అనే కనికరం లేకుండా ఆ బిడ్డ మర్మాంగాన్ని కోసి పారేసింది. దీంతో రెండు నెలల వయస్సున్న ఆ బాలుడు కన్నుమూశాడు. ఈ ఘటన నైజీరియాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నైజీరియా రాజ‌ధాని అబుజా శివార్ల‌లోని వాడ ప్రాంతానికి చెందిన దౌడా అని వ్య‌క్తి మొద‌టి భార్య మ‌ర‌ణించ‌డంతో బ‌రౌతు (17)ను అత‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. శిశువు పేరు దౌడా బుహారి. ఈ బిడ్డను ప్ర‌స‌వించిన వెంట‌నే.. మొద‌టి భార్య మ‌ర‌ణించింది. 
 
రెండో పెళ్ళి ఇష్టం లేకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమ‌యంలో ఆమె బుహారి అంగాన్ని కోసి పారేసింది. దీనితో ఆ బాబును ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మెరుగైన చికిత్స‌తో పాటు అంగాన్ని మ‌ళ్లీ అతికించ‌డానికి యుకేకు త‌ర‌లించారు. అక్క‌డ వైద్యులు మూడుసార్లు ఆప‌రేష‌న్ చేశారు. అయిన‌ప్ప‌టికీ సున్నితమైన నరాలు తెగడంతో డాక్టర్లు మూడుసార్లు శస్త్ర చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ చిన్నారి కన్నుమూశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం