Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన ప్రమాదంలో ఫ్రెంచ్ చమురు కంపెనీ ఈసీఓ దుర్మణం!

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (13:58 IST)
మాస్కో విమానాశ్రయంలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఫ్రెంచ్ చమురు దిగ్గజ టోటల్ కంపెనీ సీఈఓ క్రిస్టోఫీ డి మార్గెరి దుర్మరణం పాలయ్యారు. ఈయనకు వయస్సు 63యేళ్లు. మాస్కో అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఎయిర్ పోర్టు అధికార ప్రతినిధి వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గతరాత్రి మంచును తొలగించే యంత్రాన్ని ఢీకొట్టడంతో విమానం కూలిపోయింది. ముగ్గురు సిబ్బంది సహా ఓ ప్రయాణికుడు చనిపోయారు. మరణించిన ఆ వ్యక్తి టోటల్ సంస్థ అధిపతి మార్గెరి అని నిర్ధారిస్తున్నా అని ఆయన తన ప్రకటనలో పే్రకొన్నారు. కాగా,  సీఈవో మరణాన్ని టోటల్ కంపెనీ కూడా ధృవీకరించింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments