Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో బ్లడ్ మనీతో ఉరిశిక్షను తప్పించుకున్న భారతీయులు!

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (11:24 IST)
సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులకు ఉరిశిక్ష తప్పింది. బ్లడ్ మనీ (నష్టపరిహారం) చెల్లించడంతో వీరు ఉరికంభమెక్కకుండా తప్పించుకున్నారు. కేరళకు చెందిన ఫజల్‌ ఇరిట్టి (35), ముస్తాఫా కున్నత్‌ (33), ఎం.షకీర్‌ (36) అనే ముగ్గురు కర్ణాటకకు చెందిన తమ సహచరుడు అష్రాఫ్‌ అనే వ్యక్తిని హత్య చేశారు. ఇందుకు సౌది అరేబియా కోర్టు వీరికి మే, 2008లో మరణ శిక్ష విధించింది. 
 
సౌది చట్టాల ప్రకారం దోషులు మృతుల కుటుంబాలకి వారు కోరిన పరిహారం చెల్లిస్తే శిక్ష తప్పుతుంది. అయితే వారికి ఆ మొత్తాన్ని చెల్లించే శక్తి లేకపోవడంతో సౌది అరేబియాలోని ఒక భారతీయ వ్యాపారవేత్త ఈ మొత్తాన్ని చెల్లించారు. ఈ వ్యాపారవేత్త బంధువులకు 1,33,200 డాలర్ల నష్ట పరిహారం (బ్లడ్‌ మనీ) చెల్లించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments